టాలీవుడ్ లో వివాదాలు లాక్ డౌన్ లో కూడా బాగానే నడుస్తున్నాయి అనే చెప్పాలి. అవును ఇప్పుడు జనాలు ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తున్నారు అని అంటున్నారు పలువురు. తాజాగా కొన్ని వార్తల ఆధారంగా చూస్తే ఇదే విషయం నిజం అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా వివాదల్లోనే ఉంటున్నారు అనే చెప్పాలి. ఆయన చేసే సినిమాలు ఆయన చేస్తున్న హడావుడి అన్నీ కూడా వివాదాలతోనే దాదాపుగా ఉన్నాయి అని చెప్పాలి. 

 

ఈ మధ్య కాలంలో అంటే గత నెలలో వివాదాల పరంగా చూస్తే ఆయన ప్రకటన చేసిన మర్డర్ సినిమా వివాదం అయింది. అమృత మారుతీ రావు  జీవిత కథ ఆధారంగా ఆయన ఆ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై అమృత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అనవసరంగా తమ జోలికి రావొద్దు అంటూ వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీనిపై వర్మ కూడా కాస్త వెటకార౦గానే స్పందించారు అనే చెప్పాలి. ఆయనకు వివాదాలు ఏమీ పెద్దగా కొత్త కాదు అనే సంగతి అందరికి స్పష్టంగా తెలుసు. 

 

ఇప్పుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చినా సరే ఆయన వెనక్కు తగ్గే ఆలోచనలో కూడా లేరు అనే సంగతి తెలుసు. ఇక ఆయన ప్రకటించిన మర్డర్ సినిమా ఎవరు వద్దు అని చెప్పినా సరే ఆయన కచ్చితంగా చేస్తారు అనే క్లారిటి చాలా మందికి ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు వర్మ దాదాపుగా సినిమాల విషయంలో దూకుడుగానే ఉన్నారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆ దూకుడు తోనే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఈ వివాదం మాత్రం టాలీవుడ్ లో కాస్త సంచలనం సృష్టించింది అనే చెప్పాలి మరి. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: