ఈ క్రమంలో పలువురు సినీ హీరోలు తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు.చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ .. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 1.50 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరదల నేపథ్యంలో నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తమ వంతు విరాళం ప్రకటించారు. నాగార్జున.. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు.
మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. నాగార్జున.. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. హీరో రాం పోతినేని రూ.25 లక్షలు సహాయం గా ప్రకటించారు. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ 10 లక్షలు విరాళం ఇచ్చారు.