బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది.. అనే ప్రశ్న అందరినీ కదిలించి వేస్తుంది..అది నిజమే అనుకోండి..  ఒకప్పుడు వచ్చిన బిగ్ బాస్ కు ఈ బిగ్ బాస్ కు చాలా వ్యత్యాసం ఉంది.. అప్పుడు కేవలం ఇంటి సభ్యులకు ఆడాలి .. గెలవాలి అని ఉండేది..గేమ్ మీద ఆధారపడి ఆడేవాళ్లు కానీ ఇప్పుడు సందు దొరికితే రొమాన్స్ చేద్దామా అని సూచిస్తున్నారు. నిన్న జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కొంటె రాక్షసులు- మంచి మనుషులు’ మధ్య పసలేని టాస్క్ రెండో రాజు సాగింది. మంగళవారం నాడే పరమ బోరింగ్ అనుకుంటే అదే టాస్క్‌ని బుధవారం నాడు కూడా కొనసాగించారు.


మంచి మనుషులు టాస్క్ ను విజయ వంతంగా టాస్క్ ను పూర్తి చేశారు.దీంతో రాక్షస టీమ్ లోని అఖిల్ ,హారిక మంచి మనుషులు టీమ్ లోకి వెళ్లిపోయారు.అరియానా, మెహబూబ్, అవినాష్‌లు మాత్రమే మిగిలారు. అవినాష్ రాక్షసుడిగా నటిస్తూనే అరియానా, మోనాల్‌లతో మంచిగా పులిహోర కలుపుతూ కనిపించాడు. ఇక మాట్లాడితే హగ్ ఇచ్చి అవినాష్‌ని శాంతిపచేయడంతో మళ్లీ మళ్లీ మోనాల్ దగ్గరకు వెళ్ళడం చేస్తున్నాడు. ఇక మెహబూబ్ కూడా మోనాల్ కౌగిలి బందీ కావాలని చూపిస్తున్నాడు.



అవినాష్ ప్రతి సారి దగ్గరకు రావడం తో మోనాల్ మరింత దగ్గర అయ్యింది. ముఖంలో ముఖం పెట్టి మరీ మనుషులుగా మారీపోవచ్చుగ అంటూ తెగ హడావిడి చేసింది.ఇద్దరూ కలిసి చచ్చిపోండి అని అరియానా చిరాకు పడింది. ప్రేక్షకులకు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. టాస్క్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని మోనాల్‌తో రొమాన్స్ విషయంలో చెలరేగిపోయాడు అవినాష్.. అలా తన శృంగార సన్నిహిత్యాన్ని కొనసాగించింది మోనాల్.. ఇప్పటి వరకు ఈ టాస్క్ లను బాగా ఆడిన అవినాష్ మోనాల్ ఒక్క హగ్ ఇవ్వగానే ఇంత కకృత్తీ పడ్డాడెంటీ అంటూ కామెంట్లు అందుకున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ గురించి ప్రేక్షకులు మాత్రం మోనాల్ అసలు ఆడదానిలా చేస్తుందా అంటూ రెచ్చిపోతున్నారు.ఈ వారం పక్కా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అర్థమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: