ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి అడ్డంగా దొరికేస్తారు.. కొందరు ఫేమస్ కోసం అలా చేస్తే.. మరి కొందరు మాత్రం  డబ్బులను సంపాదించడానికి వాడుతున్నారు. కొందరేమో జనాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా సంచలన మాటల తో హోరెత్తించే కామెంట్లను అందుకుంటుంది.. రోజుకు ఇరవై సార్లు అదే పని చేస్తుందట.. అది భయంతో చేస్తుందా లేక వేరే ఏ కారణాల వల్ల చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము .



ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఈ మేరకు సినీ ఇండస్ట్రీ లో చాలా మంది కోవీడ్ తో బాధపడ్డారు. మరి కొందరు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ప్రీతి జింటా మాత్రం కరోనా టెస్ట్ క్వీన్ అని అనిపించుకుంటుంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఇప్పటికే 20 సార్లు ఫినిష్ అయిందని పేర్కొంటూ తాజాగా తాను కరోనా టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేసింది ప్రీతి. ఐపీఎల్ క్రీడా కారులతో పాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సురక్షిత ఆరోగ్యానికి తోడ్పడే బయో బబుల్స్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్నానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.



ప్రస్తుతం దుబాయ్ కి ఈ బ్యూటీ ఒక గదిలో ఉంటూ నాలుగు రోజులకొకసారి కరోనా టెస్ట్ చేయించుకుంటుంది. ఇది 20 వా సారి అనుకుంటా అంటూ తెలిపింది. బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే బయో బబూల్ అని చెప్పింది. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజుల కోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం బబుల్స్ రూల్స్ అని  తెలిపింది. అయిన అన్నీ సార్లు కొవిడ్ టెస్టు లు చేయించుకోవడం మంచిది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..ఏది ఏమైనా కూడా అన్నీ సార్లు కరోనా టెస్ట్ చేయించుకోవడానికి ఈ అమ్మడు పెద్ద సాహససమే చేసిందనే టాక్ వినపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: