సే క్రియేషన్స్ బ్యానర్పై ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో వస్తుంది ఈ సినిమా.. అడల్ట్ కామెడీతో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఓ వర్గాన్ని ఆటకట్టుకుంటే మరో వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ లో మాగతనం లేని మగాడు పడే ఆవేదనను చూపించారు. యూత్ కు మంచి సస్పెన్స్ ను ఈ సినిమా చూపించనుంది..
ట్రైలర్ వల్ల బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. హీరోయిన్లు దివ్య రావ్, ఆస్మ చాలా బాగా నటించారు. వీళ్ళతో పనిచేయడం నాకు కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఎంతో బిజీగా ఉన్నా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్. ఎంతో హెల్దీగా తన కామెడీ టైమింగ్తో నవ్వించారు. టీజర్ మొత్తం మింగుతావా.. మమ్మల్ని మింగేయమంటావా’ అంటూ ప్రస్తుతం యూత్లో బాగా పాపులర్ అయినా డైలాగ్తో బూతును పండించారు.మొత్తానికి బూతు అనిపించిన కూడా సినిమా మాత్రం హిట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తోందట.. మరి ఆ బూతు టీజర్ ను మీరు చూసేయండి..