టాలీవుడ్ లోని దాదాపు ప్రతి  నటుడూ...చిరంజీవి ,బాలకృష్ణ , వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు తమ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రానా దగ్గుబాటి కూడా విరాటపర్వం కోసం షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఐతే, ఇంకా షూట్ ని ఓ స్టార్ హీరో స్టార్ట్ చేయలేదు.  

ఐతే, ఇది మహేష్ బాబు ఫాల్ట్ ఎంతమాత్రం కాదు. వీసా ప్రాబ్లెమ్ స్ వల్ల మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సర్కారు వారి పాటలోకి ఇంకా ఎంటర్ అవలేదు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో స్టార్ట్ అవ్వాలి. కానీ టీంకు వీసా ప్రాబ్లెమ్స్ రావడం వల్ల హైదరాబాద్ షెడ్యూల్ ను మొదటగా షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

సర్కారు వారి పాత మహేష్ బాబు లేకుండానే లాంఛ్ ఐంది. ఈ ఈవెంట్ కు నమ్రతా అలాగే సితార ఎటెండ్ అయ్యారు. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. బ్యాంక్ ఫ్రాడ్స్ ను ఇందులో హైలైట్ చేయనున్నారట. ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: