ప్రస్తుతం బాలీవుడ్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరైన కత్రినా కైఫ్... కెరీర్ ప్రారంభంలో దక్షిణాదిన నందమూరి బాలకృష్ణతో `అల్లరి పిడుగు`, విక్టరీ వెంకటేశ్తో `మల్లీశ్వరి` చిత్రాల్లో నటించారు. అప్పట్లో ‘ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం’ గా ఈ అమ్మడు భలే పాపులర్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరో దక్షిణాది స్టార్తో నటించనున్నట్లు వార్తలు వినిపించడం ఆసక్తిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ గానీ, కత్రిన గానీ స్పందించే వరకూ అసలు విషయం తెలియదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరైన కత్రినా కైఫ్... కెరీర్ ప్రారంభంలో దక్షిణాదిన నందమూరి బాలకృష్ణతో `అల్లరి పిడుగు`, విక్టరీ వెంకటేశ్తో `మల్లీశ్వరి` చిత్రాల్లో నటించారు. అప్పట్లో ‘ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం’ గా ఈ అమ్మడు భలే పాపులర్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరో దక్షిణాది స్టార్తో నటించనున్నట్లు వార్తలు వినిపించడం ఆసక్తిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ గానీ, కత్రిన గానీ స్పందించే వరకూ అసలు విషయం తెలియదు.