మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినగానే తెలుగు అభిమానులు ఉత్సాహానికి అభిమానానికి అంతులు లేవు. అలాంటి చిరంజీవి 2021లో డబుల్ దమాకా ఇస్తున్నాడా అన్న సందేహంలో ఉన్నారు. ఇప్పటికే చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే సైరా సినిమా తీసి చిరు ఆ గ్యాప్ ని భర్తీ చేయాలని ఇప్పుడు ఆచార్య తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఆచార్య సినిమా చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టి సెట్ వేశారు అని కూడా వచ్చేసింది. దీంతో ఈసారి చెరువు ఫ్యాన్స్ ఆ చార్య సినిమా గురించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

 ఇదిలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు అని తెలిపాడు. మరికొన్ని రోజులలో ఆచార్య సెట్లో రామ్ అడుగుపెట్టబోతున్నాడు.  ఈ క్రమంలో చిత్రం దర్శకుడు విజయం రాజా హైదరాబాద్లో ఉండి స్క్రిప్టు పనులు చూస్తున్నాడు. సినిమా మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు

 వచ్చే దసరాకు చిరు డబుల్  ధమాకా ను ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు దర్శకులు నిర్మాతలు. మరోవైపు వేదాళం కోసం స్క్రిప్ట్ రాయడం కూడా పూర్తి చేశారు.  వీలైతే 2021 త్వరలోనే సినిమాలు తీయాలి అని చూస్తున్నారు. మన డైరెక్టర్ దీనికోసం రెమ్యూనరేషన్ కాకుండా 30 కోట్ల లోపే పూర్తి చేయనున్నారు.

 మరో వైపు ఈ 2021 వ సంవత్సరం లో డబుల్ డోస్ ఇవ్వాలి అని చూస్తున్నాడు మన చిరు. ఆచార్య తో పాటు మరో సినిమాను కూడా విడుదల చేయాలని చూస్తున్నాడు.  ఆచార్య సినిమాతర్వాత ఆ గ్యాంగ్ లీడర్,జగదేకవీరుడు అతిలోకసుందరి ఇలాంటి సంచలన సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. కుదిరితే మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి.                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: