‘లూసిఫర్’ సినిమా రీమేక్ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరు సన్నిహితులు, హితులు, మిత్రులు అందరూ విచ్చేశారు. వారితోపాటు ప్రస్తుతం సినిమా చేస్తున్న కొరటాల శివ, తర్వాత రెడీగా ఉన్న మెహర్ రమేష్, బాబీ కూడా వచ్చారు. ఎలాగూ ‘లూసిఫర్’ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా అక్కడే ఉన్నాడు. దీంతో అందరూ కలసి చిరంజీవితో ఫొటో దిగారు. దానినే చిరంజీవి ఈ రోజు పోస్టు చేశాడు. ‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురితో వినోదం మామూలుగా ఉండదు’ అంటూ ఓ వ్యాఖ్య కూడా రాశారు చిరు. ఆయన ఆ ఫొటోలో ఉన్నది నలుగురు కుర్రాళ్లు అని రాశారు కానీ… అభిమానులు మాత్రం ఫొటోలో ఉన్న ఐదుగురూ కుర్రాళ్లే అని అంటున్నారు.ఈ విధంగా మెగాస్టార్ యువ దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.
‘లూసిఫర్’ సినిమా రీమేక్ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరు సన్నిహితులు, హితులు, మిత్రులు అందరూ విచ్చేశారు. వారితోపాటు ప్రస్తుతం సినిమా చేస్తున్న కొరటాల శివ, తర్వాత రెడీగా ఉన్న మెహర్ రమేష్, బాబీ కూడా వచ్చారు. ఎలాగూ ‘లూసిఫర్’ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా అక్కడే ఉన్నాడు. దీంతో అందరూ కలసి చిరంజీవితో ఫొటో దిగారు. దానినే చిరంజీవి ఈ రోజు పోస్టు చేశాడు. ‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురితో వినోదం మామూలుగా ఉండదు’ అంటూ ఓ వ్యాఖ్య కూడా రాశారు చిరు. ఆయన ఆ ఫొటోలో ఉన్నది నలుగురు కుర్రాళ్లు అని రాశారు కానీ… అభిమానులు మాత్రం ఫొటోలో ఉన్న ఐదుగురూ కుర్రాళ్లే అని అంటున్నారు.ఈ విధంగా మెగాస్టార్ యువ దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.