అంతే కాకుండా సినిమాలో నటించిన వాళ్లకు..దర్శకుడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పెన టీమ్ అంతా కలిసి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, నిర్మాత నవీన్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి తిరుమల వెళ్లారు. అంతే కాకుండా వైష్ణవ్, కృతి శెట్టి సినిమాలో అయితే ఆశీ..బేబమ్మ లు కలిసి కాలినడకన కొండెక్కారు. వాళ్ళు కొండెక్కుతుండగా తీసిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. ఉప్పెన స్క్రిప్ట్ ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందానని మంచి విజయం సాధించిందని అన్నారు. తరవాత సినిమా స్క్రిప్ట్ ను కూడా స్వామి వారి పాదాల వద్ద ఉంచామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తా అంటూ బుచ్చి బాబు చెప్పారు.
అంతే కాకుండా సినిమాలో నటించిన వాళ్లకు..దర్శకుడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పెన టీమ్ అంతా కలిసి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, నిర్మాత నవీన్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి తిరుమల వెళ్లారు. అంతే కాకుండా వైష్ణవ్, కృతి శెట్టి సినిమాలో అయితే ఆశీ..బేబమ్మ లు కలిసి కాలినడకన కొండెక్కారు. వాళ్ళు కొండెక్కుతుండగా తీసిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. ఉప్పెన స్క్రిప్ట్ ను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందానని మంచి విజయం సాధించిందని అన్నారు. తరవాత సినిమా స్క్రిప్ట్ ను కూడా స్వామి వారి పాదాల వద్ద ఉంచామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తా అంటూ బుచ్చి బాబు చెప్పారు.