అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో ద్వారా అందరికి బాగా తెలుసు. ఇక ఈమె తన మాటలతో తన అందంతో ప్రేక్షకులను  అలరిస్తూనే ఉంటుంది.  ఈమె ఎప్పుడు సోషల్ మీడియా కు టచ్ లోనే ఉంటుంది. అనసూయ తన అందంతో సోషల్ మీడియాలో తన ఫోటోలను  పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు  పిచ్చెక్కిస్తుంది. ఇటు జబర్దస్త్ అటు  సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ బామ్మ. జబర్దస్త్ షో లోనూ సినిమాల్లోనూ నటిస్తు అదరగోడుతోంది.


 భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్. తన మాటలతోనే కాకుండా అందచందలతో ప్రేక్షకులను  అలరిస్తూ ఉంటుంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన కొద్దిమంది యాంకర్స్ లో అనసూయ ముందు ఉంటుంది. అనసూయ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ అక్కడ కూడా అదరగొడుతోంది. అందులో భాగంగా ఆ క్షణం ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా అనసూయ ఒక మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.



 అది అలా ఉంటే అనసూయకు తెలుగులోనే కాకుండా పరభాషలో కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. పాత్ర నచ్చితే చాలు  ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం భీష్మ పర్వంలో ఓ కీలక పాత్ర కోసం అనసూయ ఎంపికయింది ఈ సినిమా దర్శకుడు అమల్ నీరద్ ఆ పాత్రకు అనసూయ అయితే కరెక్ట్ అని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో అనసూయ ఏప్రిల్లో షూటింగ్ లో అడుగుపెట్టనుంది.


 ఇక గతంలో కూడా ఒకసారి అనసూయ మమ్ముట్టి పాత్రలో  సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో అతని ఛాన్స్ కొట్టేసిన అనసూయ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక అనసూయ తెలుగు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ జబర్దస్త్ బామ. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ అనే చిత్రంలో గర్భవతి గా నటించిన అనసూయ చావు కబురు చల్లగా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో మాస్ స్టెప్ లతో ఇరగదీసింది అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: