టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్లకు వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇస్తుంటారని వింటూనే ఉంటాం. అదిగో ఆ హీరో నుండి కారు కొని ఇచ్చారట. ఈ హీరోయిన్ కి పలానా ఫ్లాట్ కొనిచ్చారాట అనే గాసిప్స్ కీ హద్దె ఉండదు. అయితే ఇవన్నీ పేరుమోసిన హీరోయిన్ల విషయంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే డెబ్యూ హీరోయిన్ అనగానే అందరికీ చదువుకున్న కృతి శెట్టి గుర్తుకు వచ్చేస్తుంది. ఈ హీరోయిన్ కి పాతిక లక్షలు ఇచ్చారట.
ఇది కూడా దొంగచాటుగా ఎవరో కాదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లే. అదికూడా అఫీషియల్ గానే. ఉప్పెన సినిమా 100 కోట్ల మార్కు తాకుతుందని సుకుమారి ఏ ముహూర్తంలో అన్నారో గాని, అన్నంత పని జరిగేలా ఉంది. ఇప్పటికే ఈ హీరో వైష్ణవ్ తేజ్ కి బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చేశాయి. యాక్చువల్ గా ఉప్పెన రెమ్యూనరేషన్ వైష్ణవి కీ ఓన్లీ 50 లక్షలు ఇచ్చారట. అందుకే సినిమా పెద్ద హిట్ కొట్టడంతో మరో కోటి రూపాయలు ఇచ్చారట.డెబ్యూ హీరోయిన్ అయినా కృతి శెట్టి కి 10 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు సక్సెస్ కావడంతో ఇంకో పాతిక లక్షలు రూపాయలు చెక్కును ఇచ్చారట. డైరెక్టర్ సానా బుచ్చిబాబు కైతే కోటి విలువచేసే బహుమతి రెడీ అవుతోందట. సో ఆల్రెడీ వరుసగా సినిమాల బుకింగులు స్టార్ట్ అయిపోయాయి ఈ ముగ్గురికి. ఇప్పుడు మైత్రి వారి నుంచి అదనపు బహుమతి భలే ఉంది కదా బాసు సక్సెస్ టేస్ట్.