పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 'మైత్రీమూవీ మేకర్స్' బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి అనే చెప్పాలి.ఇక ఈ టీజర్ లో బన్నీ పలికే తగ్గేదే లే అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.ఈ డైలాగ్ కు తగినట్టుగానే అల్లు అర్జున్ కూడా పారితోషికం విషయంలో అసలు తగ్గనంటున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం ఏకంగా రూ.35 కోట్లు పారితషికం తీసుకున్నాడట.అతని కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది.అంతే కాకుండా…అదనంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట.దాంతో 40 కోట్లు అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...
పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 'మైత్రీమూవీ మేకర్స్' బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి అనే చెప్పాలి.ఇక ఈ టీజర్ లో బన్నీ పలికే తగ్గేదే లే అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.ఈ డైలాగ్ కు తగినట్టుగానే అల్లు అర్జున్ కూడా పారితోషికం విషయంలో అసలు తగ్గనంటున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం ఏకంగా రూ.35 కోట్లు పారితషికం తీసుకున్నాడట.అతని కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది.అంతే కాకుండా…అదనంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట.దాంతో 40 కోట్లు అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...