పటాస్ షో ద్వారా బుల్లితెర రాములమ్మ గా మంచి పేరు తెచ్చుకుంది.శ్రీముఖి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. త్వరలోనే తను ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి వ్యక్తితో జీవితం పంచుకోబోతుంది. అతను ఎవరా.. అనేది మాత్రం శ్రీముఖీ బయటపెట్టలేదు. అతను ముంబై చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.ఇక కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్గా మారే కంటే ముందు ముంబైలో అవకాశలకు కోసం ప్రయత్నించింది. అక్కడ పరిచయమైన ఓ చిన్న డైరక్టర్తో తను ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
నిజానికి శ్రీముఖి పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇక తన ఇంట్లో కూడా తల్లి దండ్రులు పెళ్లి చేసుకోమని తెగ ఫోర్స్ చేస్తున్నారట.దీంతో వాళ్ళ పోరు భరించలేక పెళ్ళి చేసుకోవడానికి సిద్దమైంది. అందుకే పలు షోల్లో పెళ్ళి విషయాలను ప్రసావిస్తూ చాలా ఊషరుగా కనిపిస్తోంది.గతంలో ఇలాంటి వార్తలు చాలా సార్లు వచ్చాయి. ఈసారి నిజం అవుతాయో లేదో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వార్తల గురించి తెలుసుకోండి..