తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా...తన నటనతో హీరోయిన్ గా టాలీవుడ్ మంచి గుర్తింపు దక్కించుకుంది ,అనుపమ పరమేశ్వరన్..అయితే కేవలం సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా సైతం అభిమానులకు అందుబాటులో ఉంటుందీ భామ.కెరీర్ తోపాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటో సంచలనంగా మారింది. అమ్మాయి న్యూడ్ ఫోటో షేర్ చేసింది అనుపమ.తెలుగులో శతమానం భవతి, అ ఆ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాలతో యూత్ కు బాగా దగ్గరైంది అనుపమ. దీంతో.. వరుస ఆఫర్లు వచ్చాయి. కొవిడ్ నేపథ్యంలో రేసులో కాస్త వెనుకబడింది. 2019లో వచ్చిన 'రాక్షసుడు' చిత్రం చివరిది. 

అయితే.. టీమిండియా క్రికెటర్ బుమ్రాతో లవ్ ట్రాక్ నడిపిస్తోందన్న వార్తలతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. బుమ్రా ఇటీవల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ప్రేమాయణం పుకారేనని తేలిపోయింది.ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో తరచూ అభిమానులతో టచ్ లో ఉంటుందీ భామ..అంతేకాదు అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ కి సంబంధించిన పిక్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది..ఇక తన జీవిత విశేషాలతోపాటు వివిధ అంశాలపై పోస్టులు చేస్తూ ఉండే అనుపమ..తాజాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ న్యూడ్ ఫొటో షేర్ చేసింది.



 మొత్తం ఫొటో కాకుండా.. నడుము నుంచి తొడలవరకు కనిపించే ఫొటోను పోస్ట్ చేసింది.ఇందులో తొడ భాగం, బటక్స్ ను హైలెట్ చేసింది. ఆ భాగాలపై చారలు కనిపిస్తున్నాయి. సహజంగా చాలా మందిలో ఇలాంటి చారలు ఉంటాయి. ఈ సమస్యను ప్రస్తావించే ఉద్దేశంతో షేర్ చేసిందో ఏమోగానీ.. అనుపమ న్యూడ్ ఫొటో షేర్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అయితే.. తాను ఎందుకు ఈ ఫొటోను పోస్ట్ చేశానన్నది మాత్రం చెప్పలేదు అనుపమ.. కానీ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ న్యూడ్ పిక్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.. ఇక ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ కి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా గడుపుతూ..మాలయాళంలో అడపా దడపా సినిమాలతో బిజీగా ఉందట ఈ కేరళ కుట్టి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: