టాలీవుడ్ దర్శకులలో టెక్నికల్ గా డైరెక్షన్ విలువలు తెలిసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వంశీపైడిపల్లి అని టక్కున చెప్పొచ్చు.. అందరు దర్శకులు కథను బట్టి డైరెక్షన్ చేస్తు ఉంటే తాను మాత్రం కథకు సంబంధం లేకుండా టెక్నికల్ గా డైరెక్ట్ చేస్తూ సినిమాలు సూపర్ హిట్ కొడుతున్నాడు.. ఆయన తొలి చిత్రం నుంచి గమనిస్తే
సినిమా కథ అటుఇటుగా ఉన్నా టెక్నికల్ గా ఎవరు తీయని షాట్స్ తో షాట్స్ తో సినిమాను తెరకెక్కించి హిట్లు కొడుతున్నాడు.. పెద్ద హీరోలతో మాత్రమే
సినిమా చేసే
వంశీ పైడిపల్లి చివరగా
మహర్షి సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు..
ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. ఆ
సినిమా ఫలితం చాలదా
వంశీ పైడిపల్లి ఎంతో గొప్ప దర్శకుడో చెప్పడానికి. అలాంటి గొప్ప దర్శకుడికి ప్రస్తుత ఇప్పుడు చేతిలో ఏ సినిమాలు లేవు.. ఛాన్స్ ఇస్తా అన్న
మహేష్ బాబు
వంశీ పైడిపల్లి వైపు చూడటం లేదు.. ప్రస్తుతం
పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట
సినిమా చేస్తున్న
మహేష్ బాబు ఆ తర్వాత
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాని,
రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు..
ఈ నేపథ్యంలో మాట ఇచ్చిన ప్రకారం
వంశీ పైడిపల్లి తో ఇప్పట్లో
సినిమా లేదని ఇండైరెక్టుగా చెప్పేశాడు.. దీంతో మరో హీరోని పెట్టే పనిలో వంశీపైడిపల్లి ఉన్నాడు.. ఆ మధ్య ఆహలో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి..
రామ్ చరణ్ తో
సినిమా మొదలు పెట్టనున్నాడని చాలా మంది చెబుతున్నారు .. అయితే
రామ్ చరణ్ తేజ్
శంకర్ తో
సినిమా ఒక చేసుకుని
వంశీ వంశీ పైడిపల్లి మొండిచేయ్యి చూపించాడు.. దీంతో వంశీపైడిపల్లి చేతిలో
హీరో లేక ఏం చేయాలో పాలుపోవడం లేదు.. మరి ఆహాలో వెబ్ సిరీస్ తీసుకొని చిన్నతరహా దర్శకుడిగా అలాగే మిగిలిపోతాడ లేదంటే మరో
హీరో ని ఎవరినైనా ఒప్పించి
సినిమా చేసి మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే అనేది చూడాలి..