అర్జున్  రెడ్డి’సినిమాలో  ‘ముద్దు’లతో కుర్రకారు మనసు దోచుకుంది షాలిని పాండే. ఈ సినిమా రిలీజైన తర్వాత.. విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో..అందులో హాట్ హాట్‌గా నటించిన షాలీనీ పాండేకు అంతే క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తమిళంలో వరుసగా నాలుగైదు సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ బిహారీ భామ తెలుగులో మాత్రం ఎవ్వరిని సరిగా ఇంప్రెస్ చేయలేక వెనకబడి పోయింది.  అప్పట్లో నటన అంటే ఒక ప్యాషన్ అని చెప్పుకొచ్చింది.అది  ఉంటేనే చేసే పాత్రకు పూర్తి న్యాయం చేయగలమని అదిలేకపోతే సీన్ పండదని.. ఆ సన్నివేశం ముద్దు సీన్ అయినా.. మరే ఇతర సీన్ అయినా సరే ... అంటూ తనకు బోల్డ్ గా నటించేందుకు ఏ అభ్యంతరం లేదంటూ బాహాటంగానే చెప్పింది.



అర్జున్ రెడ్డి' బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. అక్కడ వరస సినిమాలు చేస్తుంది. అక్కడ 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ. ఇక జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది.అయితే అర్జున్‌రెడ్డి సూపర్ హిట్టయిన.. అందులో నటించిన షాలినీ పాండే మాత్రం సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కాలేకపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ ఖాయమని అనుకుంటే.. అసలు ఆఫర్లే లేకుండా పోయాయి.



అయితే రీసెంట్‌గా షాలినీకి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఈ మూవీకి యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోతే.. షాలినీకి బాలీవుడ్‌లోనూ డోర్లు క్లోజ్ అయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. అది తాజాగా శాలిని పాండే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులకు సారీ చెప్పింది. అభిమానులు తన ఫోటో కి రిప్లై ఇవ్వాలా సారీ నేను ఏదో పరధ్యానంలో ఉన్నాను అంటూ శాలిని పాండే రిప్లై ఇచ్చింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: