భారతి అనే అమ్మాయి కరోనా బారిన పడటంతో దాదాపు 85-90% ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. సోను ఆమెను చికిత్స కోసం నాగ్పూర్లోని వోక్హార్ట్ అనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు. దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు.
భారతి అనే అమ్మాయి కరోనా బారిన పడటంతో దాదాపు 85-90% ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. సోను ఆమెను చికిత్స కోసం నాగ్పూర్లోని వోక్హార్ట్ అనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు. దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు.