కాగా ఫలితాలు వచ్చిన తరవాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాగా కంగనా ఆ అల్లర్లపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టింది . దాంతో ట్విట్టర్ కంగనా అకౌంట్ ను శాశ్వతంగా బ్లాక్ చేసింది . దాంతో ఫైర్ బ్రాండ్ అదృష్టవశాత్తు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు కూడా ఉన్నాయిగా అందులో నా వాయిస్ వినిపిస్తా అంటూ పేర్కొంది . అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ కూడా కంగనా కు చిన్న షాక్ ఇచ్చింది. కంగనా పెట్టిన ఓ పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ తొలగింది. కంగనా కు శనివారం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే పోస్ట్ లో కంగనా..కరోనా చిన్న ఫ్లూ మాత్రమేనని దానికి భయపడవద్దని దాన్ని నొక్కి పాడేయండి. అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కంగనా పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసింది.
కాగా ఫలితాలు వచ్చిన తరవాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాగా కంగనా ఆ అల్లర్లపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టింది . దాంతో ట్విట్టర్ కంగనా అకౌంట్ ను శాశ్వతంగా బ్లాక్ చేసింది . దాంతో ఫైర్ బ్రాండ్ అదృష్టవశాత్తు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు కూడా ఉన్నాయిగా అందులో నా వాయిస్ వినిపిస్తా అంటూ పేర్కొంది . అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ కూడా కంగనా కు చిన్న షాక్ ఇచ్చింది. కంగనా పెట్టిన ఓ పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ తొలగింది. కంగనా కు శనివారం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే పోస్ట్ లో కంగనా..కరోనా చిన్న ఫ్లూ మాత్రమేనని దానికి భయపడవద్దని దాన్ని నొక్కి పాడేయండి. అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కంగనా పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసింది.