యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో అర్ అర్ అర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా అదేవిధంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా నీ లైన్ లో పెట్టారు ఎన్టీఆర్. 

ఈ రెండు సినిమాలు భారీ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ రాబోతున్న సినిమా గురించి అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాగం కాబోతునట్లు సమాచారం. కే జి ఎఫ్ సినిమా తో టాలెంట్ ని రుజువు చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్2 రూపొందిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నారు. వీటితోపాటు ఎన్టీఆర్ సినిమాను కూడా లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్ కీలక పాత్ర కోసం పాత్ర తీసుకోవాలని చూస్తున్నారట. 

ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాడు ఉందట. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బయో వార్ నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడించే పవర్ ఫుల్ మాఫియా డాన్ గా ఎన్టీఆర్ నీ చూపించబోతున్నారట. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నటించబోయే పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: