ఇక ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ లో "వినయ విధేయ రామ"లో చివరిసారిగా కన్పించిన కియారా ఇటీవలే మరో సౌత్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "ఆర్సీ15"లో హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడి కట్టబోతోంది.
ఇక ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ లో "వినయ విధేయ రామ"లో చివరిసారిగా కన్పించిన కియారా ఇటీవలే మరో సౌత్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "ఆర్సీ15"లో హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడి కట్టబోతోంది.