టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసి గుర్తింపు దక్కించుకున్న నటీమణి
కస్తూరి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ బుల్లితెర ప్రేక్షకులను తన అభినయంతో అలరిస్తుంది. మాటీవీ లో వచ్చే గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆ
సినిమా పాపులర్ కావడంతో
కస్తూరి మరొకసారి తెలుగు ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటుంది. 1991లో
తమిళ సినిమాతో
సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తరువాత 1996లో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలో ఆయన చెల్లెలిగా నటించి అందరి చేరువైంది.
పచ్చని చిలుకలు తోడుంటే అనే పాటలో ఆమె కనపరిచిన హావభావాలకు ప్రేక్షకులు ఎంతగానో
ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఆ
సినిమా లోని ఈ పాట వస్తే తప్పకుండా చూపుతిప్పు కాకుండా చూస్తారు. అలాగే అక్కినేని
నాగార్జున నటించిన
అన్నమయ్య చిత్రంలో
నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టీమ్
ఓంకార్ గా చేస్తున్నావు షోకి పాటిస్పేట్ గా వెళ్లగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.
ఈ షో లో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు షో లో చెప్పిందని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
కస్తూరి బాగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు ఒక మంచి నటి ఆయన ఎందుకు యాక్టింగ్ కు దూరంగా ఉన్నారని
ఓంకార్ ప్రశ్నించగా ఆమె ఎమోషనల్ అవుతూ నేను ఇప్పటికే జీవితంలో మూడు సార్లు చావును చూశాను. ఈ విషయంలో రెండు సార్లు నా తల్లి దండ్రుల విషయంలో, ఇంకో సారి నా కూతురు విషయం లో.. పాపని మూడేళ్లు ఆసుపత్రిలో చూసుకుంటూ ఉన్నాను. కొడుకు పుట్టిన కూడా చూడలేదు అంటూ కన్నీరు పెట్టింది
కస్తూరి . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది సోషల్ మీడియాలో.