బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సినిమాకి రౌడీయిజం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని గత కన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే
సినిమా చేస్తున్న
బాలకృష్ణ ఈ సినిమాతో మంచి కం బ్యాక్ చేయాలని భావిస్తున్నాడు. వీరిద్దరి గత సినిమాలు భారీ ఫ్లాప్ కావడంతో ఇద్దరికీ ఈ
సినిమా హిట్ తప్పనిసరి అయింది. ముఖ్యంగా
బోయపాటి శ్రీను కు ఈ
సినిమా హిట్ కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే
బాలకృష్ణ ఈ
సినిమా తరువాత మరొక
మాస్ సినిమా చేయాలని సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తో చేతులు కలిపాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన
రా క్రాక్ చిత్రం లాగానే ఇది కూడా భారీ
మాస్ మసాలా చిత్రం అని యదార్ధ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశామని ఈ చిత్ర బృందం తెలిపింది.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ
సినిమా బాలయ్య అభిమానులకు ఐ ఫీస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను ఖరారు చేశారని సోషల్ మీడియాలో వార్తలు రాగా
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ ఇది నిజమైన వార్త కాదని తేల్చింది.
ఇది ఒట్టి పుకార్లే అని చెప్పింది. ఈ నేపథ్యంలో రౌడీఇజం అనే టైటిల్
బాలకృష్ణ సినిమాకు కాదని తెలుస్తుంది. మరి
క్రాక్ సినిమా టైటిల్ లాగానే దీనికి కూడా మరొక వెరైటీ టైటిల్ పెడతాడా గోపీచంద్ మలినేని చూడాలి.
బాలకృష్ణ ఈ సినిమాతో పాటే మరిన్ని సినిమాలు కూడా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశాడు. వరుస దర్శకులతో మంచి మంచి సినిమాలను ప్లాన్ చేశాడు.
అనిల్ రావిపూడి పూరి జగన్నాథ్ ల తో ఒకేసారి సినిమాలు చేయాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలి కాలంలో
సక్సెస్ రేట్ లో బాగా వెనుకబడిపోయిన
బాలకృష్ణ ఈ సినిమాలతో
సక్సెస్ ను అందుకునీ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుంటాడో చూడాలి.