మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అల వైకుంఠపురంలో సినిమాలో ఏ ముహూర్తాన పూజా హెగ్డేని బుట్ట బొమ్మగా అభివర్ణించారో ఇక అప్పటి నుంచి ఆమెకు ఆ పేరే ఇండస్ట్రీలో గట్టిగా ఫిక్స్ అయిపోవడం జరిగింది.ఇక వరుస సినిమాలు చేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటూ ఆ హిట్లతో ఈ హాట్ బ్యూటీ సౌత్ లోనే మోస్ట్ వాండెట్ హీరోయిన్ గా మారిపోయి దూసుకుపోతుంది. ఇక తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ తన హాట్ నెస్ తో హీటెక్కించి లక్షల అభిమానులని సంపాదించుకొని తన సత్తాను చాటుకుంటున్న పూజా హెగ్డే ఇప్పుడు సౌత్ ఇండియా లోనే అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న క్రేజీ హీరోయిన్ గా రికార్డుని క్రియేట్ చేసుకుంది.

ఇక నాగ చైతన్య సరసన 'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ `ముకుంద` సినిమాతోను ట్రెడిషనల్ బ్యూటీగా మంచి పేరుని దక్కించుకుంది. ఇక ఆ తరువాత `దువ్వాడ జగన్నాథం` సినిమాలో అయితే ఏకంగా బికినీ వేసి మరి హాట్ గా ట్రీట్ ఇచ్చి కుర్రకారుకు హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. ఇక అలాగే `అల వైకుంఠపురములో` చిత్రంతో అయితే ఏకంగా బుట్టబొమ్మగా మారి స్టార్ హీరోయిన్ లనే అధిగమించి సౌత్ ఇండియాలోనే అత్యంత క్రేజీ హీరోయిన్ గా మొదటి స్థానాన్ని పూజా హెగ్డే దక్కించుకోవడం జరిగింది.
ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ హాట్ ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేసి బాగా హీటెక్కిస్తుంది.డార్క్ వైలెట్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చిన ఈ హాట్ బ్యూటీ స్టిల్స్ చూసిన వారంతా కూడా ఈ భామకి పిచ్చి పిచ్చిగా ఫిదా అయిపోతున్నారు. పూజా హాట్ నెస్ కి జేజేలు కొడుతున్నారు. ఇక ప్రస్తుతం మన బుట్టబొమ్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాదేశ్యామ్' సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తో కలిసి 'బీస్ట్' సినిమాలో నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: