రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి తనకంటూ ఓ సొంత గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎంతో మంది ప్రముఖ సంగీత దిగ్గజాలతో పోటీ ఎదురు అయినప్పటికీ నిలదొక్కుకొని, సొంత స్టైల్లో సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ అద్భుతమైన పాటలను తెరకెక్కించి, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు మ్యూజిక్ డైరెక్షన్ వహించి రాక్ స్టార్ గా ఎదిగారు. స్టార్ హీరో సినిమాలంటే దేవిశ్రీ మ్యూజిక్ ఉండాల్సిందే. ఆయన మ్యూజిక్ అందించిన ఎన్నో సాంగ్స్ టాలీవుడ్ లో ఎంతమంది శ్రోతలకు సాంగ్స్ నిలిచాయి. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎం కీరవాణి, యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంటి వారితో వివాదం ఉందంటూ ప్రచారం జరిగింది.

అయితే అందరం దేవి శ్రీ కి, కీరవాణి కి ఏంటో తెలుసుకుందాం. ప్రతి సినీ అభిమాని లాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2 సినిమా చూసి ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తో వచ్చిన అనుభవాన్ని కేవలం కొన్ని పదాలతో తాను వర్ణించలేని వ్యక్త పరచలేని భావించిన బాహుబలి టీం కి స్పెషల్ నోట్ పంపాడు. దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన తెలుసు దర్శకుడు పర్ఫెక్షన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, అద్భుతమైన స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, నటీనటుల పనితీరు గురించి వివరిస్తూ, అద్భుతాన్ని ప్రస్తావిస్తూ రాజమౌళి కి హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఇందులో ఆయన కీరవాణి పేరు మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. దీనంతటికీ కారణం అంతకు ముందు కీరవాణి కొన్ని వివాదాస్పద అంశాల పై స్పందిస్తూ పలువురు పేర్ల ను తీస్తూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యం లోనే దేవిశ్రీ కావాలనే ఇలా చేశాడంటూ వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: