ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబుతో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ తో దాదాపుగా సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అది కూడా భారీ మల్టీస్టారర్ సినిమాగా తీసుకువచ్చే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను ఇప్పటికే ఇద్దరు హీరోలకు పంపించారు అని అంటున్నారు.
ఈ సినిమా కధకు సంబంధించి ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత రాజమౌళి నిర్ణయం తీసుకున్నారని ఇది కూడా భారీ బడ్జెట్ తోనే కాకుండా ఒక రేంజ్ లో సంచలనం ఏ విధంగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని దీనికి సంబంధించిన టైటిల్ ను కూడా ఆయన ఇప్పటికే హీరోలకు చెప్పారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాజమౌళితో సినిమా అంటే చాలా మంది హీరోలు ఎగిరి గంతేసి పరిస్థితి ఉంటుంది అనేది తెలిసిన ఈ విధంగా సంచలనాలు నమోదు చేయడం మాత్రం కాస్త ఆసక్తిని రేపుతోంది.