మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సిని మా లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే, ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కి జం టగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న ఈ సిని మాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంట గా పూజ హెగ్డే హీరోయిన్ గా న టిస్తోంది. ఇప్పటి కే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉ న్న అక్షరాలను కూడా అంచనాలు పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఆచార్య సినిమా ను ఫిబ్రవరి 4 వ తేదీ న విడుదల చేయబో తున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.  

అయితే ఇన్ని రోజుల వరకు ఆచార్య సినిమా కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ కనిపించ లేదు, కాకపోతే ప్రస్తుతం మాత్రం చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న ఆచార్య  సినిమా కు బాక్సాఫీస్ దగ్గర మిథాలీ జీవిత చరిత్ర ఆధారం గా తెరకెక్కుతున్న శభాష్ మిథాలీ సినిమా తో పోటీ ఏర్పడనుంది. ఈ సినిమా లో మిథాలీ రాజ్ పాత్ర ను తాప్సీ పోషించింది, ఈ సినిమా కూడా ఫిబ్రవరి 4 వ తేదీ న థియేటర్ లలో విడుదల కానుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో సినిమా తో తాప్సి 'శభాష్ మిథాలీ'  సినిమా తో బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: