తెలుగులో ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ లకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు అనే చెప్పాలి. కొంత మంది మాత్రం వరుస ఆఫర్లతో తమన్ మ్యూజిక్ కెరియర్ తో బిజీగా ఉన్నారు. తెలుగు స్టార్ హీరో సినిమాలకు మాత్రం దేవిశ్రీప్రసాద్ మాత్రమే ఆప్షనల్ లుగా కావడం గమనార్హం. తమన్నా మాత్రం వచ్చిన ఆఫర్లను కాదనకుండా వచ్చిన ప్రతి ఆఫర్కు ఓకే చెబుతూ కెరియర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ హిట్ లను సొంతం చేసుకుంటున్నాడు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

 అయితే బాలకృష్ణ నటించిన అఖండ విడుదలకు ముందు థమన్ భారీస్థాయిలో  ప్రమోషన్స్ చేశారు. ఆ ప్రమోషన్స్ కు తగ్గట్టు గానే ఇప్పుడు ఫలితం వచ్చిందని చెప్పాలి.అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో థమన్ ను ప్రశంసిస్తూ చాలా మంది పాజిటివ్ పోస్టులు పెడుతున్నారు.ఈ సినిమాలో థమన్ బీజీఎం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయింది అని...బీజియం వల్లే సినిమా వేరే లెవెల్ కి వెళ్ళింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖండ సినిమా తరువాతే థమన్ కు సినిమా ఆఫర్లు భారీగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి.అయితే తాజాగా థమన్ అఖండ వల్ల వచ్చిన గుర్తింపు తరువాత పారితోషికంను భారీగా పెంచేశారు..

దీంతో థమన్ హిట్ సినిమాలు చేయడం తో నిర్మాతలు కూడా థమన్ అడిగిన మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.అయితే అఖండ సినిమా తరువాత థమన్ ఇకపై మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకొనునట్టు గా తెలుస్తుంది.థమన్ మ్యూజిక్ వల్లనే తాను చేసే సినిమాలకు బిజినెస్ జరుగుతోంది.తనదైన శైలి లో మ్యూజిక్ ను అందిస్తూ మిగతా మ్యూజిక్ డైరెక్టర్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకే కాకుండా వచ్చే  కొన్ని సంవత్సరాల వరకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా  ఉంటుందని తెలుస్తోంది. అయితే గతంలో తనపై అనేకమైన విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన మ్యూజిక్ తో వాటన్నిటికీ చెక్ పెట్టాడు. అయితే ప్రస్తుతం తన మ్యూజిక్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు తమ వీటి తర్వాత తమను ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది..,!!

మరింత సమాచారం తెలుసుకోండి: