భారత చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది నటి నటులు, దర్శక, నిర్మాతల వ్యక్తిగత వివరాలు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు మరింత ఆసక్తికరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి.బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మొదలైన ఇండస్ట్రీలలో ఉన్న చాలా మంది బంధుత్వాల గురించి ఇప్పటికే అందరికీ కానీ ఇప్పుడు ప్రస్తావించే బంధుత్వాల గురించి మీరెప్పుడైనా కూడా విని ఉండరు.
మలయాళ
సూపర్ స్టార్ మోహన్ లాల్ , భారత దేశం
సూపర్ స్టార్ రజినీకాంత్ లు బంధువులు అవుతారు తెలుసా. అలాగే,
బాలీవుడ్ నటి
రేఖ మరియు
మోహన్ లాల్లు సైతం దగ్గరి బంధువులు.అత్యంత ఆసక్తికరమైన ఈ సంబంధాలను మీకు నమ్మబుద్ధి కావడం లేదా కానీ ఇవే నిజం.
మోహన్ లాల్ ,
బాలీవుడ్ నటి రేఖ లు సైతం బంధువులే , ఈ విషయానికి వచ్చేసరికి తన మామ
బాలాజీ ,
రేఖ తండ్రి పాతతరం నటుడు
జెమిని గణేశాన్ మంచి స్నేహితులు.
బాలాజీ మేనల్లుడు
మహేంద్రన్ కుమార్తె
మధుమతి ని
జెమిని మనవడు అరుణ్ కిచ్చి వివాహం జరిపించారు.ఈ విధంగా వీరిద్దరూ బంధువులు . ఆసక్తికరమైన విషయం ఏమిటంటే
జెమిని మనవడు అరుణ్ ఎవరో కాదు మన
మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి గారి అబ్బాయి.