దేశం మొత్తం మీద ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు దేశ రాజకీయ నాయకులతో పాటుగా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకప్పటి రాజకీయ నేతలు చేసిన మనహానుభావులు చేసిన త్యాగ ఫలితం ఇప్పుడు మనం ఆనందిస్తున్నా, అనుభవిస్తున్న ఈ జీవితం. ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం వల్లే ఇప్పుడు మనం ఇంత లగ్జరి లైఫ్ ను అనుభవిస్తున్నాము అని అందరికి తెలుసు.


ఈరోజు అందరు మరోసారి గుర్తు చేసుకున్నాము.. ఈ మేరకు సినీ తారలు కూడా సోషల్ మీడియా ద్వారా రిపబ్లిక్ డే    శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. 73 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొంటు అభిమానుల తో ఫోటోలను షేర్ చేసుకుంటూన్నారు. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరోలు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ మేరకు చిరు తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు..


ఇది ఇలా ఉండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  ఇన్ స్టాగ్రామ్ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష లు తెలిపారు. అందులో బిగ్ బీ తన గడ్డాన్ని మన దేశ జాతీయ పతాకంలో మాదిరిగా మూడు రంగుల తో అలంకరించుకున్నాడు. దీనిని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్న అమితాబ్ 'ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. ఇది పాత ఫొటో అయినా అందరినీ ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు వరుస కామెంట్లు పెడుతూ బిగ్ బీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఒకసారి ఇది చూడండి.. అమితాబ్ బచ్చన్ ఇప్పుడు వరుస సినిమలలొ నటిస్తూ బిజీగా వున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: