బుల్లి తెరపై తన అందాల తో ఔరా అనిపిస్తున్న యాంకర్ల లో ఒకరు అనసూయ భరద్వాజ్.. హీరోయిన్ల తో పోటీ పడుతున్న అందం అను కి వుంది అనడం లో ఎటువంటి సందెహాలు. తన గ్లామర్ తో పలు రకాల షో లు చేస్తూ వస్తుంది. మరో వైపు వెండి తెరపై ప్రత్యేక పాత్రలలో నటిస్తూ బిజిగా ఉంది. రంగస్థలం సినిమా తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కుంది.. ఆ సినిమా భారీ స్థాయిలో హిట్ అవ్వడం తో అను కు అమాంతం క్రేజ్ కూడా బాగా పెరిగిపొయింది.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాల లొ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.


మొన్నీమధ్య విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ సినిమా పుష్ప లో నటించింది. ఆ సినిమాలో పాత్రకు పెద్దగా మార్కులు పడక పోయిన సినిమా హిట్ అవ్వడంతో మంచి పేరు తెచుకుంది. కాగా, ఈ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో కూడా చురుగ్గా వుంటుంది . హీరోయిన్ కూడా లేని ఫాలొయింగ్ ఈమెకు ఉండటం విశేషం. తనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలలొ కూడా తల దురూస్తుంది. కొన్ని కామెంట్ల కు తన దైనా రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తూ వస్తుంది.


ఇటీవల ఓ నెటిజన్ కు బుద్ది వచ్చేలా చేసింది. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని మన దేశం జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం.. కానీ ఈ అమ్మడు మాత్రం వివాదాలను తెచుకుంది. కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్ కామెంట్కు తప్పు ఒప్పుకుంది.. చివరికి అక్కడ నుంచి థప్పుకుంది.. ఇప్పుడు వరుస సినిమాలలొ అనసూయ నటిస్తూ బిజీగా వుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: