ఒక సూపర్ హిట్
సినిమా చేస్తే దర్శకుడికి ఎంతో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అదే స్థాయిలో అంచనాలు సదరు దర్శకు డు యొక్క తదుపరి
సినిమా పై కూడా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు విజయాన్ని సాధించిన చాలా మంది దర్శకులు తమ తదుపరి
సినిమా అదే స్థాయిలో తెరకెక్కించడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇటీవల కాలంలో దర్శకుడు ఆచితూచి అడుగులు వేసి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో దర్శకులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండటం లేదు.
వారి అభిమానులను ప్రేక్షకులను అలరించే విధంగా చేస్తున్నారు. దర్శకుడు
సుకుమార్ కూడా ఈ విధంగా చేసి ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకునేలా చేశా రు. ఇప్పుడు ఆ
సినిమా యొక్క రెండవ భాగం కూడా తెరకెక్కడానికి సిద్ధంగా ఉంది. మొదటి భాగం సాధించిన విజయాన్ని కొనసాగించేలా
సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గట్లుగా కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రెండవ భాగం చిత్రం ఏవిధంగా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానులలో సైతం ఏర్పడింది.
అల్లు అర్జున్ లాంటి స్టార్
హీరో నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరి ప్రేక్షకులలో సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సిని మా కావడంతో అంచనాలు ఇంకా పెరిగాయి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ రెండవ భాగం
సినిమా లో సైతం ఆమె
హీరోయిన్ గా నటిస్తుంది. ఈ
సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది ల.స్క్రిప్ట్ పనులు భాగమైపోయిన
సుకుమార్ అండ్ కో ఎంతో టెన్షన్ ఫీల్ అవుతు న్నట్లు గా తెలుస్తుంది. మొదటి భాగానికి తగ్గట్టుగా
సినిమా చేయాలి అంటే నిజంగా ఎవరికై నా ఈ టెన్షన్ తప్పదు అనే చెప్పాలి.