సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. ఈ మూవీ  నిన్న అనగా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. 

ప్రేక్షకుల్లో మొదటి నుంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.  సర్కారు వారి పాట సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం లో : 12.24 కోట్లు
సీడెడ్ లో  : 4.70 కోట్లు
యూ ఎ లో : 3.74 కోట్లు
ఈస్ట్ లో : 3.25 కోట్లు
వెస్ట్ లో : 2.74 కోట్లు
గుంటూర్ లో : 5.83 కోట్లు
కృష్ణ లో  : 1.95 కోట్లు
నెల్లూర్ లో : 1.56 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సర్కారు వారి పాట మూవీ 36.01 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  2.70 కోట్లు
ఓవర్సిస్ లో : 6.50 కోట్లు
మొత్తంగా మొదటి రోజు సర్కారు వారి పాట మూవీ ప్రపంచ వ్యాప్తంగా 45.21 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా మొదటి రోజు సర్కారు వారి పాట మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: