సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు తమ అందచందాలను చూపిస్తూ ఇంటర్నెట్‌నే తెగ షేక్ చేసి పడేస్తున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంటున్నారు.


అలాంటి వారిలో ఫారెన్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ అయిన అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ అమ్మాయే అయినా దక్షిణాదిలో పలు చిత్రాలతో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ భామ.. అనుకోకుండా కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందట.


అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిత్యం కూడా టచ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో అందాలతో వల వేస్తూ వాళ్లకు మజాను కూడా పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమీ జాక్సన్ ఓ మసాజ్ వీడియోను వదిలిందట .




 

మోడల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమీ జాక్సన్‌ హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కూడా నటించింది. ఈ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా ఇండియాలోకి అడుగు పెట్టిందట.. ఆ తర్వాత రామ్ చరణ్ 'ఎవడు' మూవీతో తెలుగులోకి కూడా ఆమె పరిచయం అయింది. ఆ వెంటనే 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ కూడా నటించి పాపులర్ అయింది.

 


సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అమీ జాక్సన్ గర్భం దాల్చిన విషయం  తెలిసిందే.బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్ మరియు యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో డేటింగ్ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయిందట. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోడానికి కూడా సిద్ధం అయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

 


జార్ట్ పనాయొటోతో లవ్ ట్రాక్ నడుపుతున్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ మగ బిడ్డకు కూడ తల్లైంది. ఎంగేజ్‌మెంట్ జరిగి, తల్లై చాలా కాలమే అవుతోన్న ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందట.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని అమీ జాక్సన్ కుటుంబ సభ్యులు ప్రకటన చేసారు.

 


ఇప్పటికే ఒకరితో డేటింగ్ చేయడం.. ఓ బిడ్డకు తల్లవడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పడంతో అమీ జాక్సన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మెయిన్ హెడ్‌లైన్ అయిపోయింది.ఇప్పుడిప్పుడే ఆమెను పట్టించుకోవడం తగ్గుతోన్న సమయంలో ఇప్పుడు మరోసారి డేటింగ్ వార్తలతో అమీ హాట్ టాపిక్ అవుతోందట.ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ నటుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బుక్కైపోయిందని సమాచారం.

 


అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ కూడా తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని కూడా ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో ఆమె తన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను అంతకంతకూ ఆమె పెంచుకుంటోంది.



 


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న అమీ జాక్సన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోందట. దీంతో ఈ అమ్మడు సెన్సేషన్ అయిపోయింది.హాట్ బ్యూటీ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మసాజ్ చేయించుకుంటూ తీసుకున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా దర్శనమిచ్చిందట.. అంతేకాదు, 'ఇది భూలోకంలో ఉన్న స్వర్గం' అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టిందట. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: