పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఇమేజ్ దేశవ్యాప్తమైందన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆయనకు తెలుగుతో పాటు కేరళలో క్రేజ్ ఉండేది. ఇక కేరళలో అల్లు అర్జున్ కి స్టార్ రేంజ్ పాపులారిటీ ఉంది.ఇదిలావుంటే  అల్లు అర్జున్ సినిమాలు మలయాళంలో కూడా విడుదల చేస్తారు.ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైంది. ఇక తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న పుష్ప హిందీలో మాత్రం భారీ విజయం నమోదు చేసింది.అయితే  వంద కోట్లకు పైగా వసూళ్లతో క్లీన్ హిట్ గా నిలిచింది.ఇకపోతే అల్లు అర్జున్ మాస్ మేనరిజం, పుష్ప రాజ్ పాత్రకు నార్త్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

ఇక  అల్లు అర్జున్ తగ్గేదేలే మేనరిజం తెగ వైరల్ అయ్యింది.అంతేకాక సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అనుకరిస్తూ వీడియోలు చేశారు.ఇదిలావుంటే ఇక అసలు విషయం ఏమిటంటే  తాజాగా అల్లు అర్జున్ ముంబైలో మెరిశారు.ఇక  అక్కడి మీడియా ఆయన వెంటపడింది. అంతేకాక పదుల సంఖ్యలో కెమెరాలు ఆయన ఫోటోలు క్లిక్ మనిపించాయి. అయితే ముంబైలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అక్కడ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ముంబైలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ ని అక్కడి మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 విజయం నేపథ్యంలో పుష్ప 2 భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఇక  బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేశారట. పితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 మరింత ఆలస్యం కానుందట. అయితే 2023 డిసెంబర్ లో పుష్ప 2 విడుదల కానున్నట్లు మొదట్లో అనుకున్నారు. ఏకంగా 2024 వరకు పుష్ప 2 విడుదలయ్యే సూచనలు లేవంటున్నారు.ఇక ఆలస్యమైనా పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నాడట. అందుకే ఫ్యాన్స్ ఇది ఆనందించాల్సిన విషయమే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి  దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: