అను ఇమ్మానుయేల్ గురించి మనకి తెలిసిందే.అయితే ఈ పేరు కు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ మళయాళ కుట్టి అనూ ఇమ్మన్యూయేల్‌.అయితే ఈమె తనదైన నటనతో మెప్పించి స్టార్ హీరోల పక్కన వరుస ఛాన్సులు అందుకున్న ఈ బ్యూటీ ఖాతాలో ఒక్కటి అంటే ఒక్కటీ కూదా హిట్ లేదు.ఇక  అదేంటో తెలియదు కానీ..స్టార్ హీరోలు సైతం మెచ్చిన అను యాక్టింగ్ ను జనాలు నచ్చలేకపోయారు.అయితే  దీంతో మంచి ఛాన్సులే అందుకున్నా కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇకపోతే అమ్మడు అదృస్టం ఎలా ఉందంటే.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించినా కానీ జనాలు రిజెక్ట్ చేసారు.ఇదిలావుంటే  అజ్ఞాతవాసిలో సినిమాలో రెండో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అను..పవన్ తో రాసుకుని పూసుకుని తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.ఇకపోతే  పవన్‌, త్రివిక్రమ్ కావడంతో ఆమె కెరీర్ మారిపోతుందని అనుకున్నారు. ఇక ఆ సినిమా ప్లాప్‌తో ఆమెను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.కాగా  తర్వాత కోలీవుడ్‌లోనూ ఆమెకు విశాల్ లాంటి స్టార్ హీరోల పక్కన ఛాన్సులు వచ్చినా అవి ఆమెకు కమర్షియల్ బ్రేక్ తీసుకురాలేదు.

ఇకపోతే తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టిన అను ఆ మధ్య కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి..ఇక సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కురాళ్ల మతిపొగొట్టింది. అయితే  ప్రజెంట్ అల్లు శిరీష్ కి జోడిగా 'ప్రేమ కాదంట' అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది పైనే గడిచిపోతోంది. ఇక ఇంతవరకు కొత్త అప్డేట్ లేదు. కాగా దీంతో ఈ సినిమా ఉందో..లేక ఆగిపోయిందో కూడా తెలియడం లేదు.ఇకపోతే గతంలో అను అల్లు ఫ్యామిలీ ఇంటికి కోడలు గా వెళ్ళబోతుందని టాక్ నడిచింది. అయితే దీని పై శిరీష్, అను స్పందించనప్పటికి..అల్లు అరవింద్ రేంజ్ కి అను తూగదు అని అందరికి తెలిసిన విషయమే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: