నటి చార్మి ఇటీవల పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తూ ఉన్నది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. దీంతో మంచి లాభాలను కూడా అందుకుంది చార్మి . ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ చిత్రాన్ని నిర్మించారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి నిర్మాతగా కరుణ్ జోహార్ కూడా భాగస్వామ్యం అయ్యారు.



ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం అయిన మైక్ టైసన్ నటించిన జరిగింది. ఇక ఈ చిత్రంలో ఈయన పాత్ర ఎంతో అద్భుతంగా కనిపించబోతోందని తెలియజేశారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా గత కొద్ది రోజుల క్రిందటమే పూర్తి చేసుకున్నది. ఈ సినిమా కూడా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉండబోతోంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య సన్నివేశాలు ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఆన్ లొకేషన్ ఫోటోలను కూడా చార్మి షేర్ చేసింది.


ఇక తన షేర్ చేసిన ఫోటో విషయానికి వస్తే అందులో కలిసి పని చేసిన వాటి గురించి తెలియజేసింది. ఇక అంతే కాకుండా చార్మి మైక్ టైసన్ అలా చేయకపోయినా కూర్చొని నవ్వులు చిందిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మై ఇది మీకు తెలియదు మా అత్యంత విలువైన సినిమా లెజెండ్లు నటింపజేసేందుకు మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డాము మీరు మాతో కలిసి పని చేసే అవకాశం కల్పించినందుకు కూడా అంతే సంతోషంగా ఉన్నది మీలాంటి లెజెండ్తో కలిసి పనిచేసే అదృష్టం మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని తెలియజేసింది. ఈ విషయాన్ని ఛార్మి తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేయడం జరిగింది. లవ్ యు మైక్ టైసన్  అంటు చివరిగా తన ప్రేమను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: