రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో విజయ్ సర్చన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయకుడుగా నటిస్తూ ఉన్నది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి, కరుణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలోనే శనివారం ఈ సినిమా నుంచి విజయ్ పోస్టర్ సరికొత్త లుక్ లో విడుదల చేయడం జరిగింది. విజయ్ ఈ పోస్టర్లో డ్యాషింగ్ లుక్ పై సినీ ప్రముఖుల సైతం ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. సౌత్ తో నార్త్ హీరోయిన్స్ సైతం విజయ్ లేటెస్ట్ ఫోటోపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ రియాక్షన్ ఇస్తున్నారు.ఇప్పటికే తమన్నా, నిధి అగర్వాల్, అనుష్క వంటి వారు ఈ పిక్కును షేర్ చేయడం జరుగుతుంది తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా తన ఇంస్టాగ్రామ్ నుంచి షాకింగ్ రియాక్షన్ తెలియజేసింది. హీరో విజయ్ పోస్టర్ షేర్ చేస్తూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్పెషల్ హీరో డెలివరీ అయ్యారు అతని విజయ్ దేవరకొండ త్వరలోనే లైగర్ సినిమా విడుదల కాబోతోంది అంటూ క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఇమే పోస్ట్ చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారుతూనే ఉన్నది. ఇందులో మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా హిందీ తమిళం కన్నడ మలయాళ భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: