రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం అయింది.ఇక ఇదిలావుంటే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇదిలావుంటే మరో వైపు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్నాడు.ఇకపోతే ఆ సినిమా గతంలోనే చేయాల్సి ఉంది. కాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వద్ద విజయ్ దేవరకొండ గీత గోవిందం సమయంలో భారీ మొత్తంలో అడ్వాన్స్ ను తీసుకోవడం జరిగింది. 

అయితే అప్పుడే ఒక పాన్ ఇండియా సినిమా ను ఆనంద్ అన్నామలై అనే దర్శకుడితో సినిమాను చేసేందుకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సిద్దం అయ్యారు.ఇక  అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు తీయాలనుకున్న పాన్ ఇండియా మూవీ 'హీరో' క్యాన్సిల్‌ అయ్యింది. ఇకపోతే దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ కొట్టగా ప్రముఖులు పూజా కార్యక్రమాలు హాజరు అవ్వగా షూటింగ్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఇక అలాంటి సినిమా ఆగిపోవడం ఏంటో అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.అయితే అసలు ఏం జరిగింది అనే విషయం లో క్లారిటీ లేదు.

అయితే కాని హీరో సినిమా క్యాన్సిల్‌ అవ్వడం వల్ల మైత్రి మూవీ వారికి జరిగిన నష్టం మాత్రం ఎక్కువే అనాలి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయితే అంతకు మించి నష్టం వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో దాదాపుగా మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినా కూడా హీరో విషయం లో వెనక్కు తగ్గినట్లుగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారు. ఇకపోతే హీరో సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు మైత్రి వారితో సినిమా ను చేస్తున్నాడు.అయితే  ఇక హీరోయిన్ గా మాళవిక మోహనన్‌ కు దాదాపుగా పాతిక లక్షల అడ్వాన్స్ ను ఇవ్వడం జరిగింది.కాగా  షూటింగ్ కార్యక్రమాల కు ఏర్పాటు చేయడంతో పాటు పూజా కార్యక్రమాలకు భారీగానే ఖర్చు చేశారు. అయితే దర్శకుడు స్క్రిప్ట్‌ వర్క్‌ చేయడం కోసం భారీగా ఖర్చు చేసి దాన్ని కూడా మైత్రి వాళ్ల మీదే వేశాడు.ఇక  మొత్తానికి మైత్రి వారికి విజయ్ దేవరకొండ 'హీరో' వల్ల దాదాపుగా మూడు కోట్ల వరకు నష్టం జరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌....!!

మరింత సమాచారం తెలుసుకోండి: