టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇకపోతే తాజాగా ఇప్పుడు  రౌడీ హీరో విజయ్ దేవరకొండ  ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.కాగా  బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా..ఇక అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే.. పూరి, విజయ్ కాంబోలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక అదే జనగణమన.ఇదిలా ఉంటె ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఇక ఇందులో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.కాగా  ఈ సినిమాపై ఇప్పటికే నెట్టింట పలు అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. ఇక అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్న నటించనుందని టాక్ వినిపిస్తోంది.అయితే  రష్మిక, విజయ్ కాంబోలో స్పెషల్ సాంగ్ వస్తే ఈ సినిమాపై ఫుల్ హైప్ వస్తోందని తెలుస్తోంది.ఇదిలావుంటే  ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే మరీ నిజంగానే వీరిద్దరి కాంబోలో స్పెషల్ సాంగ్ ఉందా ?లేక  లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.ఇకపోతే తాజాగా ఇప్పుడు రౌడీ ఫాన్స్ అందరూ అంతో ఆసక్తిగా విజయ్ నటించిన లైగర్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ మజిలీ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: