రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .అయితే ఇక  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇదిలావుంటే ఇప్పటికే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో,ఇక  ఆ తరువాత మరోసారి పూరీతో కలిసి జనగణమన అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు ఈ రౌడీ స్టార్.ఇదిలావుంటే ఈ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, 

శరవేగంగా షూటింగ్ ముగించేయాలని చూస్తోంది. అయితే  ఇక ఇన్ని సినిమాలు చేస్తున్నా, విజయ్ దేవరకొండ మాత్రం ఖుషి మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆయన కంటిన్యూగా డేట్లు కేటాయించి, ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడట.ఇకపోతే  ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య రొమాన్స్‌ను దర్శకుడు ఏ విధంగా తెరకెక్కిస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.ఇదిలావుండగా ఈ సినిమాతో పాటు పూరీతో కలిసి జనగణమన సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఏదేమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకున్న ఈ హీరో లైగర్, జనగణమన, ఖుషి సినిమాల కోసం తనదైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇకపోతే  మరి ఈ సినిమాలతో మనోడు ఎలాంటి విజయాలను అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.. ఇదిలా ఉంటే ఇక రౌడీ ఈరోజు ఎదురకుండా ప్రస్తుతం వర్ష సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైజర్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికి విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.!!.

మరింత సమాచారం తెలుసుకోండి: