సినీ పరిశ్రమలో ఇప్పుడంతా  నార్త్ వర్సెస్ సౌత్ ట్రెండ్ సాగుతుంది.అయితే  గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇకపోతే వరుసగా హిందీ చిత్రాలు ప్లాప్ అవుతుండడం దర్శకనిర్మాతలను కలవరపెడుతుంది.ఇదిలావుంటే ఇక చిన్న సినిమాలు కాకుండా స్టార్ హీరోస్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోతున్నాయి. కాగా గంగూభాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 చిత్రాలు మినహా.. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ఇకపోతే  ఇటీవల రిలీజ్ అయిన రణబీర్ కపూర్ షంషేరా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

ఇదిలావుంటే మరోవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు నార్త్ లో భారీ వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించాయి. ఇక దీంతో బీటౌన్ పని ఖాతమంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పోతే వార్తలపై హీరోయిన్ అలియా భట్ స్పందించింది.ఇకపోతే ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాదికి ఓ హిందీ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలను వేళ్లపై లెక్కపెట్టోచ్చు. కాగా దక్షిణాదిలో వచ్చిన చిత్రాలు కూడా అన్ని సూపర్ హిట్ కాలేదు.ఇక. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదు.పోతే  ఇక్కడ గంగూబాయి కతియావాడి మూవీ మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక కోవిడ్ వలన ఏర్పడిన నష్టాల నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా బయటపడుతుందని.. ప్రస్తుతం సినీ పరిశ్రమకు ఇది కష్టమైన సమయమని అన్నారు అలియా భట్.అంతేకాదు దాదాపు 2 సంవత్సరాలుగా ఇండస్ట్రీ మూతపడిపోయింది. ఇక దీంతో థియేటర్లలో ఏ సినిమాలను ప్రేక్షకులు ఆదిస్తారు అనే సందేహాం మొదలైంది.అయితే  మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతునే ఉన్నాయి. ఇదిలావుంటే ఓటీటీలలో విడుదల చేసే సినిమాలు.. థియేటర్లలో విడుదల చేసే సినిమాల విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే హిందీ సినిమా పని ఖాతమయ్యింది అనేది నిజం కాదు. ఇక ఆ వార్తలలో వాస్తవం లేదు అంటూ చెప్పుకొచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: