ఒక తమిళనాడు, కేరళలో సినిమా ఆడితే బాహుబలి రేంజ్ వసూళ్లు సాధించడం కష్టమని తెలియజేస్తున్నారు.పోన్నియన్ సెల్వన్ ఇప్పటినుంచి ప్రమోషన్ పనులు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు పాటలు ఈ సినిమా పైన భారీగానే అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలతున్న పబ్లిక్ సిటీ స్టాప్ తెలుగు ప్రేక్షకులలో మాత్రం అంతగా కనిపించలేదు. ఇక మొదటి పోస్టర్ విడుదలైన సమయంలో త్రిష, ఐశ్వర్యారాయ్ గెటప్పులను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇవేమి గెటప్పులు రా బాబోయ్ అన్నట్లుగా కామెంట్లు చేశారు.
ఇక తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన పాట ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మరింత సంతృప్తిని ఇచ్చేలా కనిపించినట్లు సమాచారం. ఇక సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో ప్రారంభించకుండానే తమిళంలో బాహుబలి సినిమా అంటూ ప్రచారం చేస్తున్న ఈ పోన్నియన్ సెల్వన్ చిత్రం తెలుగు ప్రేక్షకులలో పెద్దగా ప్రేక్షకులు పట్టించుకునే విధానంలో కాస్త తగ్గారని చెప్పవచ్చు మరి ముందు ముందు ఈ సినిమా పట్ల ఆసక్తికరమైన విషయాలను కనిపించకపోతే ఈ సినిమా తెలుగులో వసూళ్లు సాధించలేదని టాక్ కూడా వినిపిస్తోంది. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది.