సాధారణంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో పెళ్లి అన్నా లేదా విడాకులు తీసుకోవాలన్న చాలా పెద్ద విషయం..అయితే కానీ సెలెబ్రెటీలకు ఇప్పుడు అది ఒక ట్రెండ్ లాగ మారిపోయింది..అంతేకాదు ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని విడాకులు తీసుకుంటున్నారా అనే విషయం తెలీదు కానీ..ఇక ఈమధ్య కాలం లో విడాకులు తీసుకోవడం అనేది చాలా మాములు విషయం అయిపోయింది మన సెలెబ్రెటీలకు..తాకితే ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గారు..ఇకపోతే ఈమె ముస్తఫా అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది..ఇక ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆమె ప్రేమించింది మాములు మనిషిని కాదు..

అయితే అప్పటికే పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది..ఇకపోతే ప్రియమణి మీద ముస్తఫా గారి మొదటి భార్య అప్పట్లో పోలీస్ కేసు పెట్టింది కూడా పెట్టింది..ఇక కానీ ప్రియమణి వాటిని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా ముస్తఫా తో కాపురం చేస్తూ వచ్చింది..అయితే ఇక్కడ వరుకు అంతా బాగానే ఉంది కానీ ఇటీవల కాలం లో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయిందట..అంతేకాదు అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తాయి.ఇదిలావుంటే ఇక అసలు విషయానికి వస్తే ప్రియమణి గారికి ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదట..

అంతేకాదు కెరీర్ లో తానూ అనుకున్న స్థాయిలో స్థిరపడే వరుకు పిల్లలల్ని కనకూడదని ఆమె అభిప్రాయం..కానీ ముస్తఫా అది నచ్చట్లేదు..అయితే ఆయనకీ పిల్లలు కావలి..ఇక ఈ విషయం లోనే వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదరండం లేదు..అంతేకాదు తరుచు గొడవలు అవుతూనే ఉన్నాయి..అయితే ఆ కారణం చేత ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..పోతే ప్రియమణి గారు ప్రస్తుతం వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నారు.అంతేకాదు ఇంకా కొన్నేళ్లు తానూ అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత అన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం..అయితే మరి సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ ఉండే ప్రియమణి ఇప్పుడు వస్తున్నా ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: