గత ఏడాది జరిగిన 'మా' ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.ఇకపోతే ప్రకాష్ రాజ్ కి ప్రముఖుల సపోర్ట్ ఉన్నా గానీ మంచు విష్ణు గెలిచి సంచలనం సృష్టించాడు. అయితే ఇటువంటి తరుణంలో లేటెస్ట్ గా మళ్లీ జరగబోయే “మా” ఎన్నికలకు సంబంధించి విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక “మా” అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేయనని స్పష్టం చేశారు. అంతేకాదు తన కొత్త సినిమా “జిన్నా” ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..

 మళ్లీ పోటీ చేస్తున్నట్లు వస్తున్నా వార్తలు ఈ రీతిగా సమాధానం ఇచ్చారు.ఇకపోతే నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడతానని తెలిపారు. ఇక అదేవిధంగా రాజకీయాల్లోకి కూడా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇక  అది కూడా నిజం కాదు.. అని క్లారిటీ ఇవ్వటం జరిగింది.అయితే ఇంక సోషల్ మీడియాలో తనపై నెగటివ్ కామెంట్స్.. ట్రోల్లింగ్ చేసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. ఇక ఇంకా అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అసోసియేషన్ గా ఉంటే బాగుంటుందని కూడా సూచించారు.

అయితే  ఇందుకు సంబంధించి “మా” అధ్యక్షుడిగా.. నా నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుందని విష్ణు చెప్పుకొచ్చారు.ఇదిలావుంటే ఇంకా “జిన్నా” సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేయడం జరిగింది.అయితే  సన్నీలియోన్ తో సినిమా అనేసరికి ఫస్ట్ భయపడ్డాను. ఆ తర్వాత కలిసిపోయి బాగా నటించాం. అంతేకాదు ముందు ఈ సినిమా కోసం సన్నీలియోన్ ఓకే చేశాకే .. దర్శకులు నన్ను కలిశారు అని మంచు విష్ణు తెలిపారు. ఇకపోతే సన్నీలియోన్ చాలా కష్టపడే తత్వం కలిగిన యాక్టర్. ఆమె నుండి చాలా నేర్చుకున్నాను అని అన్నారు.అంతేకాదు  కచ్చితంగా “జిన్నా” సినిమా నా కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మంచు విష్ణు స్పష్టం చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: