టాలీవుడ్‌  సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక్కడి స్టార్‌ హీరోలకు సమానంగా త్రివిక్రమ్‌కు క్రేజ్ ఉంది అనే చెప్పాలి.టాలీవుడ్‌  సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్‌ మాటలతో మాయ చేయగలడు, టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను ఫిదా చేయగలడు.ఇకపోతే టాలీవుడ్‌  సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్‌ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళయింది.టాలీవుడ్ స్టార్ హీరో ఆయన అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం'లో తర్వాత ‘SSMB28’తో త్రివిక్రమ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు.

 ఇదిలావుంటే ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించిన ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటుంది. ఇక పోతఈ కాంబో అనౌన్స్‌ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే  రివేంజ్‌ స్టోరీతో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం వినబడుతుంది . ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.అంతేకాదు ఈ చిత్రంలో టాలీవుడ్‌  సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్‌ ఓ ఐటెం సాంగ్‌ను పెట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో ఆయన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే ‘అత్తారింటికి దారేది’ 

తర్వాత ఇప్పటి వరకు  అగ్ర దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్‌  సినిమాల్లో ఐటెం సాంగ్‌ పెట్టలేదు.  ఈ సినిమా కోసం థమన్‌తో ఒక మాస్‌ ఐటెం సాంగ్‌ను రెడీ చేపిస్తున్నాడట. అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది. ఇక పోతే ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఆయన మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. కాగా హారికా&హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకి ఎస్‌.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం టాలీవుడ్ టైర్2 హీరోను తీసుకోనున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: