బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలా కాలంగా బ్లాక్ బస్టర్  సినిమాలు లేకపోవడం మనం చూస్తున్నాం...ఇదిలావుంటే ఇటీవల చాలా కాలం తర్వాత తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఇక వరుస డిజాస్టర్లతో విలవిలలాడిపోతున్న నిర్మాతలకు ఈ మూవీ కలెక్షన్స్ మళ్లీ కొత్త ఆశలు కల్పించాయి.అయితే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు వీరు నటించిన ఈ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక  ఇందులో అమితాబ్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఇకపోతే విడుదలకు ముందే బాయ్ కాట్ సెగ తగలగా.. మొదటి వారం మిశ్రమ స్పందన వచ్చింది.కాగా  రెండవ వారం నుంచి మెల్లగా పుంజుకున్న ఈ మూవీ రిలీజ్ అయిన 14 రోజుల్లేనే రూ. 400 కోట్ల క్లబ్‏లో చేరింది. ఇక బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజువల్ వండర్‏గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.ఇదిలావుంటే ఇక తాజాగా బ్రహ్మాస్త్ర ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డే్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే ఈ వచ్చే నెల అక్టోబర్ రెండవ వారంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.ఇక  ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక  ఈ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ లో నటిస్తున్నారు. అయితే ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు అలాగే త్వరలోనే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే  లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పార్ట్ 2లో హృతిక్ రోషన్ కీలకపాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: