టాలీవుడ్ స్టార్ హీరో  రామ్ చరణ్… 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు.అయితే కమల్ తో ‘భారతీయుడు 2’ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో.. RC15కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే టైంలో చరణ్.. కొత్త కథలు వింటూ తన తర్వాతి ప్రాజెక్ట్స్ ఓకే చేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది.ఇదిలావుంటే  మరోవైపు గౌతమ్ తిన్ననూరితో మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.8కె  ఇప్పుడు అదే టైంలో ఓ కొత్త దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. 

పేరు మాత్రమే ప్రాజెక్టు చాలా ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అయితే తారక్.. కొరటాల సినిమాకు ఎప్పుడో ఓకే చెప్పేశాడు. కానీ  ఇక ఇప్పటికీ దాని షూటింగ్ మొదలవట్లేదు. త్వరలో స్టార్టయ్యే ఛాన్సు కనిపిస్తుంది.అయితే  దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ కలిసి పనిచేస్తాడు. ఇకపోతే ఈ రెండు ప్రాజెక్టులే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్నాడు. అయితే ఇక  ‘ఉప్పెన’ హిట్ అయిన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు ,

 ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ అది ఇప్పటివరకు లైన్లోకి రాలేదు. కాగా ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా కనిపించడం లేదు.ఇదిలావుంటే మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కంటే రామ్ చరణ్, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక  కొన్నిరోజుల క్రితమే అది ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు ఆ ప్రాజెక్టుని సైడ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్థానంలో బుచ్చిబాబు ప్రాజెక్టు వచ్చినట్లు సమాచారం. కాగా చరణ్ కూడా ఓకే చెప్పేశారని తెలుస్తోంది.  అయితే స్పోర్ట్స్ డ్రామాగా తీసే ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కూడా కాస్త సహాయం చేయనున్నారట. అంతేకాదు అలానే వీలైనంత ఫాస్ట్ గా పూర్తిచేసి వచ్చే ఏడాది సెప్టెంబరు చివరలో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: