బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ ఎట్టకేలకు మాస్ హిట్ కొట్టేశాడు.ఇక  మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని సుధీర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇకపోతే బుల్లితెరపై స్టార్‌గా తన సత్తా చాటుతూ వచ్చిన సుధీర్‌కు చివరకు ఓ మంచి మాస్ మసాలా సినిమా పడింది. కథ, కథనాలను కూడా జనాలు అంతగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది.అయితే  గాలోడు సినిమాను బీ, సీ సెంటర్లలో ఆడియెన్స్ తెగ చూసేస్తున్నారు.ఇక  మసూద, గాలోడు రెండు చిత్రాలు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యాయి. గాలోడు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసినట్టుంది.

అయితే మొత్తంగా నేటి వరకు గాలోడు సినిమాకు ఆరు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. ఇకపై వచ్చేవన్నీ కూడా లాభాలే అని తెలుస్తోంది.ఇక  గాలోడు సినిమా మొత్తానికి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని అందరికీ అర్థమైపోయింది. అయితే ఇప్పుడు గాలోడు సినిమాకు సుధీర్ ఎంత తీసుకుని ఉంటాడనే చర్చ మొదలైంది. అయితే ఇక ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.ఇదిలావుంటే ఇక గాలోడు సినిమాకు సుధీర్ యాభై లక్షలు తీసుకున్నాడని కొందరు అంటున్నారు.అయితే  ఇంకొందరు అయితే యాభై నుంచి కోటి మధ్యలో 

తీసుకుని ఉంటాడని అంటున్నారు. ఇక ఇలా ఏది ఏమైనా ఎంత తీసుకున్నా కూడా బుల్లితెరపై స్టార్‌గా తన సత్తా చాటుతూ వచ్చిన సుధీర్ మార్కెట్ రేంజ్ ఏంటన్నది అందరికీ అర్థమైంది. సరైన సినిమా పడితే.. మాస్ సినిమా సత్తా ఏంటి, సుధీర్ అభిమానుల సత్తా ఏంటి? సుధీర్ క్రేజ్ ఏంటి? అన్నది అందరికీ చూపించేశారు.ఇదిలావుంటే ఇక ఇప్పుడు సుధీర్‌ తన గాలోడు సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు.అయితే ఇకపై సుధీర్ తన ఫోకస్ కూడా సినిమాల మీద పెట్టనున్నట్టు అనిపిస్తోంది.అంతేకాదు ఆల్రెడీ గజ్జల గుర్రం అనే సినిమా లైన్లో ఉంది. ఇందులో రష్మీ, సుధీర్ కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: