నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా కనిపించనుండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ  తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని దర్శకత్వం లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ముహూర్తం షర్ట్ ను ఎన్.బి కె 108 అనే టైటిల్ తో ఈ మూవీ యూనిట్ లాంచ్ చేయబోతుంది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ ని ముహూర్తం గురించి అప్డేట్ ఇచ్చింది. రేపు అనగా డిసెంబర్ 8 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఎన్ బి కే 108 మూవీ ముహూర్తం షార్ట్ ఉండబోతున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: